Jaya Vindhyala
రచయిత్రి తెలంగాణ హైకోర్టులో న్యాయవాది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లో సభ్యురాలు. హైకోర్టు బార్ అసోసియేషన్ ప్యాట్రన్. మెహబూబ్ కా మెహందీ, బాండెడ్ లేబర్ వంటి అంశాలపైన కేసులు వాదిస్తారు. పోలీసుల వేధింపులకూ, పోలీసు కస్టడీలో మరణాలకు వ్యతిరేకంగా ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అధ్యక్షురాలిగా పని చేశారు. ప్రస్తుతం అదే సంస్థ తెలంగాణ విభాగానికి ప్రధానకార్యదర్శి. నక్సలైట్లకీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ మధ్య 2004లో జరిగిన చర్చలలో చురుకైన పాత్ర పోషించారు. అసంఘటిత కార్మికుల సమస్యలపై విదేశాలలో జరిగిన సమావేశాలకు హాజరైనారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ ఎల్ఎల్ బీ చదివారు. న్యాయవాదన వృత్తి అయితే కథలు రాయడం ఆమె ప్రవృత్తి.
అంకుల్ ని చూస్తే భయమేస్తుంది!
డర్టీ అంకుల్!
జిప్సీ కారు, నాలుగో తరం!
జర్నీ -1
వైశాలి,నవీన్ రెడ్డి వ్యవహారంలో పోలీసు పాత్రపై దర్యాప్తునకు పౌరహక్కులనేతల డిమాండ్
భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది?
భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది?
భారత ప్రజాస్వామ్యానికి పట్టిన జాడ్యం, ఏంటిది?
హిందీస్ ల్యాబ్ పేలుడు ప్రమాదంపైన అనుమానాలు
పంద్ర + ఆగస్టు = పంద్రాగస్టు